KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యంపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్ప�
‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు. అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్హట్టన్ సెంట్రల్పార్క్ తరహాలో విశాలమై�
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన కొత్వాల్గూడ ఎకో పార్క్లో ఇంకా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా భారీ ఐవరీ, అక్వేరియంతో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణ
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్..మరోవైపు గ్రేటర్ చుట్టూ మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు..ఇలా రెండింటి మధ్యలో దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణానికి హైదరాబాద్ మెట్�