ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవల్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ మాజీ కార్పొరేటర్కు ఊహించని షాక్ ఎదురైంది. దవాఖానలోని స్వీపర్ ఓ మహిళా పేషెంట్కు ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి వెలుగులోకి
పేదలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయి డయాగ్నొస్టిక్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు విస�
కార్డియా మొబైల్ పరికరంతో సాధ్యం బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ అనుమతులు లండన్: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి శుభవార్త. గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇకపై దవాఖానల చుట్టూ తిరగాల్సి�
సరికొత్త కన్జ్యూమర్ హెల్త్కేర్ గాడ్జెట్ ఆవిష్కరణ రూపొందించిన హైదరాబాద్ స్టార్టప్ బ్లూసెమీక్షణాల్లో ఈసీజీ, ఆక్సీజన్, టెంపరేచర్ తదితర వివరాలు ధర రూ.15,490 హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6: ఒక్క నిమిషం చ