టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుహుజురాబాద్, ఆగస్టు 30: ఉప ఎన్నికల్లో గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ప్రజలకు విజ్�
ఆయన దగ్గరకు పోతే ఎళ్లగొట్టిండు బాధితురాలు ఆగమ్మ ఆవేదన ఇల్లందకుంట, ఆగస్టు 30: ‘నా భర్త మల్లయ్య క్యాన్సర్తో చనిపోయిండు.. సీఎం సహాయనిధి మంజూరు కోసం ఆయన దగ్గరకు పోతే ఎళ్లగొట్టిండు. ఆ రోజు ఆయన సాయం చేసి ఉంటే నా భ
టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మేలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 13: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకే లాభమని, టీఆర్ఎస్ విజయం సాధిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రభ�
తాయిలాలపై తిరగబడుతున్న జనం కేశవాపూర్, చల్లూరు, ఎలుబాక తదితర గ్రామాల్లో నిరసనలు గోడ గడియారాలు ధ్వంసం ప్రలోభాలకు లొంగేది లేదని హెచ్చరిక జమ్మికుంట/వీణవంక, జూలై 21: ఉప ఎన్నిక రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గ�
హుజూరాబాద్పై బీజేపీ తప్పుడు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వికృత పోస్టులు ఒపీనియన్ పోల్స్ పేరిట తప్పుడు ప్రచారం గెలుపుపై పగటి కలల్లో కాషాయ నేతలు ఏ ఎన్నికైనా సీఎం కేసీఆర్కే ప్రజల ఓటు ఈటలకు ఓటమి భయం : టీ�
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్, ఏప్రిల్ 5: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవా�
కమలాపూర్, మే 1: ఈటల రాజేందర్పై భూ కబ్జాల ఆరోపణలతోపాటు వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రికి బదలాయించిన నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం కమలాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు�
30 ఎకరాల నుంచి 200 ఎకరాలా? వంద కోట్లతో కట్టిన గడీకి పైసలెక్కడివి? అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి డిమాండ్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలు.. నేర�
దేవరయాంజాల్లో దేవుడి భూమి అన్యాక్రాంతం 1000 కోట్ల భూమి స్వాహా ఈటల భార్య పేరిట 30 ఎకరాలు ఆక్రమణ బినామీల పేరిట వందల ఎకరాల్లో కబ్జాలు ఆక్రమిత స్థలాల్లో భారీ గోదాముల నిర్మాణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న �