నేలతల్లి సంరక్షణకు ప్రజలంతా ఇప్పటికైనా సిద్ధం కావాలని అటవీ పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆమె ఆదివారం ఒక సందేశం ఇచ్చారు. పుడమి సంరక్షణ చర్యలను ఒక ఉద్య�
Google Doodle | ఏప్రిల్ 22.. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం. అభివృద్ధి మాటున భూమిపై రోజురోజుకు పచ్చదనం అంతరించిపోతున్నది. పరిశ్రమలు, వాహనాలు పెరిగిపోయి నానాటికీ కాలుష్యం అధికమవుతున్నది. దీంతో వాతావరణంలో సమతుల్యం ల�
సమస్త జీవరాశి మనుగడకు ఆధారం భూమి. ధరిత్రి లేకుండా జీవజాలమే లేదు. సృష్టిలో
భాగమైన భూమి ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ నేడు ప్రపంచమంతా భూదినోత్సవాన్ని జరుపుకుంటోంది.