సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పెంబట్ల గ్రామంలో 102 ఆర్యవైశ్య గోత్రా స్థంబాలతో నిర్మాణం చేస్తున్న శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి ఆలయ ఆవరణలో ఆదివారం ఆలయ నిర్వహకులు మహిళలకు ముందస్�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్�
రంగవల్లులు మహిళలు, విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. గోదావరిఖని ఎల్బీనగర్ లో గల ఇండో అమెరికన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వే�
Sankranti celebrations | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి, కుభీర్ లోని పలు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.