E20 Petrol | ఈ-20 ఇంధనంతో నా వెహికల్ మైలేజీ పడిపోయిందని ఒకరు.. ఇంజిన్ పాడైందని మరొకరు.. సోషల్ మీడియాలో ఇలా పలు వీడియోలు వైరలవుతున్నాయి. ఈ-20 పెట్రోల్ వాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ-20 పెట్రోల్.. వాహనదారుల్లో గుబులు పుట్టిస్తున్నది. మొక్కజొన్న-చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ఈ ఇథనాల్ పెట్రోల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ-20 పెట్రోల్తో 2022 అంతకంటే ముందు
Hardeep Singh Puri | ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol - (E20)) సురక్షితం కాదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బయో ఇంధనాలవల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు ప్రచారం చేస్తున్నా
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విడుదల చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో, రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని తనపై సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి �
E20 Fuel | E20 పెట్రోల్పై వాడకం వల్ల వాహనాల ఇంజిన్ భద్రతతో పాటు మైలేజ్ తగ్గుతుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం (E20) ఫ్యూయల్పై వస్తున్న వార్తల�