తెలంగాణలో కొత్తగా పాస్పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ‘ఈ-పాస్పోర్టులు’ జారీ కానున్నాయి. ఇప్పటికే పాస్పోర్ట్ ఉన్నవారి గడువు ముగిశాక ‘ఈ-పాస్పోర్ట్'కు దరఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్ రీజి�
పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం-వెర్షన్ 2.0లో భాగంగా భారత్లో సరికొత్త, అప్గ్రేడ్ చేసిన ‘ఈ-పాస్ట్పోర్ట్'లను తీసుకురాబోతున్నామని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
ట్యాంపరింగ్కు ఏమాత్రం అవకాశం లేని, అత్యంత భద్రతతో కూడిన ఈ-పాస్పోర్టులను త్వరలోనే జారీచేయనున్నట్టు విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఔసఫ్ సయీద్ చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలి�
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్లను కేంద్రం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ-పాస్పోర్ట్లు అంటే ఏమిటి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. విమానాశ్రయాల్లో ఈ-పాస్పోర్టులతో ఇమ్మి�