వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లల్లో అన్ని వసతులు కల్పించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆ దేశించారు. గురువారం వివిధ జిల్లాల సంక్షేమశాఖ అధికారులు(డీడబ్ల్యూ�
పాఠశాల్లో మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉదయం 9 గంటలకు గంట మోగించాలని, అందుకు సంబంధించి జిల్లా వెల్ఫేర్ అధికారులు(డీడబ్ల్యూవోలు) చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించార�
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఆధునీకరిస్తున్నది. రిజిస్టర్ల వ్యవస్థకు మంగళం పాడుతూ, ఆన్లైన్ ఆధారంగానే సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. 11 రిజిస్టర్లలో పొందుపరచాల్సిన వివరాలను ఒకేచోట నమోదు చేసేలా