సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. రియల్ వ్యాపారులతోపాటు భూముల క్రయవిక్రయాలు జరిపే వారు ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకుని అందిన కాడిక�
జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్ అడ్డాగా మారిపోయింది. విలువైన ఖాళీ స్థలాల వివరాలను సేకరించి కబ్జాదారులతో కుమ్మక్కై, వీఎల్టీ ఆధారంగా కబ్జా పెట్టడం ఇక్కడ షరామామూలై పోయిందన్న విమర్శలు వెల్లువెత�
నకిలీ డాక్యుమెంట్లతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్వేత కథనం ప్రకారం..
నకిలీ పత్రాలతో పలు కార్లు, బైక్లను కొనుగోలు చేసి వాటిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని భువనగిరి ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని అరెస్టు చేశారు.
నకిలీ పత్రాల ద్వారా కారుణ్య నియామకంలో ఉద్యో గం పొందిన మహిళ పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వా రిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, వీరిని సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పు బట్టలేమని స�
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అఫిలియేషన్ కాలేజీల్లో 50 శాతానికి పైగా నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేసినట్లు యూనివర్సిటీ అధికారుల దృష్టి రావడంతో ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి అధ�