ఆపరేషన్ ‘సిందూర్'తో మన శత్రువుపై ఘన విజయం సాధించామని, సాయుధ దళాల అసాధారణ సమన్వయం వల్లే ఈ విజయం సిద్ధించిందని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు.
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అత్యద్భుతంగా సాగింది. లోహ విహంగాలు, చాపర్ల విన్యాసాల�
Rajnath Singh | శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు ట్రెడిషన్, ఇన్నోవేషన్ అవసరమని.. రెండింటి సమ్మేళనంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద�
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం (పీసీ 7 ఎంకే) సాంకేతిక లోపంతో కుప్పకూలింది. సోమవారం ఉదయం మెదక్ జిల్లా తూప్రా న్ మండలం రావెల్లి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.
హైదరాబాద్: తమిళనాడులోని కూనురు వద్ద జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్తో పాటు మొత్తం 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా న�
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): భారత వాయుసేనలోకి ఫ్లైట్ కెడెట్లుగా అడుగుపెట్టేందుకు యువ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గత కొన్ని నెలలుగా దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చ�