మంచిర్యాలలోని ఆండాలమ్మ కాలనీలోగల డంప్యార్డు సమస్య పరిష్కారమయ్యేలా లేదు. మూడు నెలల్లో ఇక్కడి నుంచి తరలిస్తామంటూ ఎన్జీటీకి నివేదిక ఇచ్చిన అధికారులు తొమ్మిది నెలలైనా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్త�
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం ప్రతీ గ్రామంలో విజయవంతమైంది. ఊరూరా ఉదయం నుంచే గ్రామ ప్రజలు బతుకమ్మలు చేతపట్టుకుని.. బోనాలు నెత్తిన ఎత్తుకుని ర్యాలీలు తీస్తూ గ్రామ పంచాయ�
స్వరాష్ట్రంలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారుతున్నది. తడి చెత్త నుంచి ఎరువుల తయారీతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ‘పల్లె ప్రగతి’లో భాగంగా గ్రామానికో డంప్ యార్డ్, సెగ్రిగ్రేషన్ షెడ్డును నిర్మ