2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2023 ప్రకారంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జాబితాను పరిశీలన చేసుకొని పేరు లేని పక్షంలో తిరిగి ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధి
హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులు ఈ నెల 12లోగా 10 శాతం టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని అధికారులు తెలిపారు. లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల జాబితాను www.hmda.gov.in, www.swagr
సింగరేణి ఏరియాల్లోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన జీవో 76 ను గడువును రెండు నెలల పాటు (12-08-2022 తేదీ వరకు) పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్,
జీవో 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సంబంధిత అధ�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ�
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్లలో ప్రవేశాలకు అడ్మిషన్ గడువును పొడిగించినట్లు ఖమ్మం గాంధీ నగర్ హైస్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ గురువారం ఓ ప్రకటనలో తెలిప�
ఖమ్మం : Open degree admissions డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకుగడువు ముగియనున్నది. రూ.200ల అపరాధ రుసుముతో అక్టోబర్31వ తేదీ తో గడువు ముగియనుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ య�