సంగారెడ్డి జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోఫుతున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ చెప్పారు. గురువారం జిల్లాలో స్వాధీ నం చేసుకున్న 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాములు హాష్ ఆయిల్ వివరాలను �
ములుగు గట్టమ్మ దేవాలయంపై పట్టు కోసం జాకారానికి చెందిన ముదిరాజ్లు, గ్రామస్తులు, ములుగు ఆదివాసీ నాయకపోడు పూజారుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఆలయం వద్ద పూజల్లో ఉన్న నాయకపోడు మహిళలకు గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ వివరాలను విలేకరులకు వివరించారు.
తరుచూ ప్రమాదాలతో నాందేడ్- అకోలా జాతీయ రహదారి మృత్యుదారిగా మారింది. జోగిపేట నుంచి సంగారెడ్డి- హైదరాబాద్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. నిత్యం ఈ దారి గుండా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.