హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీకి చెందిన తహసీల్దార్ మార్కాల రజని అక్రమాస్తుల చిట్టా బట్టబయలైంది. ఆమె వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ దాడుల్లో తేలడంతో ఈ అవినీతి అధికారి కటకటాలపాలైంది.
శామీర్పేట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ రూ.10 లక్షలు తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడగా ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్లోని హిందూపురికాలనీలో గల ఆయన నివాసం, విద్యానగర్ల�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బె�
ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఆదిలాబాద్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో అధికారి, సిబ్బంది రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికార�
భూవివాదం కేసులో డబ్బుల కోసం డిమాండ్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన అవినీతి పోలీస్ నర్మెట, ఏప్రిల్ 4: భూ వివాదం కేసులో డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ఖమ్�