ప్రజారక్షణకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సురక్షా దినోత్సవ వేడుకల్లో ప్రజాప్ర�
వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకట్రెడ్డినగర్లో వివాహిత హత్య కేసును బొల్లారం పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
సంగారెడ్డి : జిల్లాలోని ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాత