రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు, వాతావరణ కాలుష్యం నివారణే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కరువై చెట్లు ఎండుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా గోచరిస్తున్నది. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్
జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో విరివిగా మొక్కలు నాటింది. సంరక్షణ లేకపోవడంతో అవి నేడు ఎండుదశలో ఉన్నాయి. ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహత్ పల్లె ప్రక
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్న�