కరీంనగర్లో తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నగరపాలక అధికారులు అమలులోకి వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నారు. చెత్త ఆటోల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పారిశుధ్య అధికారులు.. కమర్షియల�
తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. స్థానిక రాంనగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. పారిశుధ్య న