మద్యం మత్తులో ఉండి ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిని పొడిచి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుపన్ పల్లి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చ�
Uttar Pradesh: ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో.. వధువు బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు. దీంతో వధువు సీరియస్ అయ్యింది. పెళ్లి కొడుకు చెంపచెల్లుమనిపించింది. అలిగి వెళ్లిపోయింది.
Viral Video | ' రోజంతా కష్టపడ్డా.. సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకున్నా.. అయితే ఏంటి.. ఇక్కడ విషయం మందు గురించి కాదు.. ఆలుగడ్డల దొంగతనం గురించి' అని ఉల్టా పోలీసులనే విజయ్ వర్మ దబాయించాడు.
Shinde Sena Leader's Son | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత కుమారుడు మద్యం సేవించి బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేశాడు. స్కూటర్పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ మరణించగా ఆమె భర్త గాయప�
పెట్రోల్ బంక్లోని ఇద్దరు కార్మికులపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్పల్లిలోని సిద్ధివినాయక ఫ�