వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
కూలీల కొరత, పెట్టుబడి తగ్గించడంపై అన్నదాతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే డ్రమ్ సీడర్ విధానంతో వరి విత్తు పద్ధతిని అమలు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో రైతులు కూడా యంత్రీకరణ వ్యవ�
వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత కూడా విపరీతంగా వేదిస్తోంది. ఎకరా పొలంలో వరి పండించాలంటే రైతుకు వచ్చే లాభం కన్నా పెట్టుబడే అధికంగా ఉంటుందన