‘మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్' సామాజిక చైతన్య ఉద్యమంగా మారాలి.. మత్తురహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని’ రాష్ట్ర గవర్నర్ శివప్ర�
మాదకద్రవ్యాల రహిత తెలంగాణగా నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛందసంస్థలు, పోలీసు శాఖ సమన్వయ�
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు.
మత్తు పదార్థాల రవాణా, విక్రయా�
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో)నేడు సిబ్బంది కొరతతో పాటు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదు�
పంజాబ్లో తమ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నుంచి డ్రగ్స్ను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారు. ఆదివారం పటియాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ను డ్రగ్స్ రహ�