కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
Water Problems | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎండలు ముదరక ముందే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా మురికివాడలు, బస్తీలలో ఈ సమస్య అధికంగా వేధిస్తున్నది.
Hyderabad | వేసవికాలం ప్రారంభోత్సవంలోనే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీరు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్�
ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పం�
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యా�
అసలే ఎండాకాలం. మనుషులే కాదు జంతువులు కూడా దాహంతో అల్లాడుతున్నాయి. అలా గుక్కెడు నీటి కోసం పరితపిస్తోన్న ఓ పావురానికి గరిటెతో నీరందించి దాహార్తిని తీర్చాడు ఓ చిన్నోడు. ఎండదెబ్బకు సొమ్మసిల్లి రేకుపై ఉన్న ఓ