ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ సేవల సంస్థ నెప్రోప్లస్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెప్రోకేర్ హెల్త్ సర్వీసెస్..పబ్లిక్ ఇష్యూకి(ఐపీవో)కి సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి
చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా బుధవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ బోర్డు.. నిబంధనల్ని కఠినతరం చేసింది. ఐపీవో కోసం అనుమతి కోరుతూ డ్రాఫ్ట్ రెడ్�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాదారులకు సంబంధించి 5.72 కోట్ల ఈక్విటీ షేర్ల�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: హైదరాబాదీకి చెందిన హరిఓం పైప్ ఇండస్ట్రీస్ రూ.100-120 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. 85 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించ�