అందుబాటులోకి 2డీజీ ఔషధం.. విడుదల చేసిన కేంద్రమంత్రులు | రోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్) అందుబాటులోకి వచ్చింది.
యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్ రేపు విడుదల కానున్నది. కరోనాపై పోరులో కీలకాస్త్రం కానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి | భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ భాగస్వామ్యంతో కొవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది.
లక్షన్నర కొనుగోలుకు కేంద్రం నిర్ణయంన్యూఢిల్లీ, మే 12: దేశంలో మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆక్సీకేర్ పరికరాలను లక్షన్నర కొనుగోలు చేయాలని కేంద్రప్రభుత్వ
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించిన ‘ఆక్సికేర్ వ్యవస్థ'(‘Oxycare’ system)ను కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలిపింది. రూ.322.5కోట్ల వ్యయంతో 1,50,000 యూనిట్ల ఆక్సికేర్ వ్యవస్థలను కొ�
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సికేర్ వ్యవస్థల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.322.5 కోట్ల పీఎం కేర్స్ నిధులతో 1.5 లక్షల యూనిట్లను �
ఆక్సిజన్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది దవాఖానలో చికిత్స వ్యవధి కూడా తగ్గుతుంది మధ్యస్థ, తీవ్రస్థాయి రోగులకు ప్రయోజనం డాక్టర్ రెడ్డీస్, సీసీఎంబీ సహకారంతో అభివృద్ధి క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధులను వెచ్చించి మూడు నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) ఏర్పాటు చేస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ప్�
న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు, మరోవైపు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న ఈ సమయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఓ వరాన్ని అందించింది. ఎస్పీఓ2 (బ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ ఆందోళన రేపుతున్నది. శనివారం రికార్డు స్థాయిలో 24,375 కరోనా కేసులు, 167 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,998కు, మరణాల సంఖ్య 11,960కు పెర
డీఆర్డీవోలో కొలువుల పేరిట ఘరానా మోసం వనస్థలిపురం, ఏప్రిల్ 12: రక్షణశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఘరానామోసానికి తెరలేపాడో కేటుగాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి పరారయ్యాడు. ఏపీలోని గుంటూరుజిల�