కావ్యాల్లో నాటక రంగం గొప్పదని, అందుకే కార్యేషు నాటకం రమ్యమని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కళాకారులు, సాహితీవేత్తలపై ఉందని ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు సుబ్బరాయ శర్మ అన్నారు.
నేటి నుంచి పందిళ్ల శేఖర్బాబు స్మారక నాటకోత్సవం నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: ఈ నెల 2 నుంచి 4వరకు త�
జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో సాయి సంతోషి నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు శ్రీపాద కుమారశర్మ తెలిపారు.
రవీంద్రభారతి, జులై 6: తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జరుతాయని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవీంద