వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 స�
సిద్దిపేట పట్టణంలో చేపట్టిన దేశంలోనే తొలి భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి పంట పొలాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడంతోపాటు దోమలు, ఈ