అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
పటాన్చెవు (Patancheru) డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శాంతినగర్లో డ్రైనేజీ సమస్యను పరి�
పల్లెలో పారుశుద్ధ్య సమస్య (Drainage Issue) పరిష్కరించే నాథుడే లేడు. గ్రామంలో మురుగు కాలువలకు మోక్షం లేదు. పంచాయతీలో కార్మికులు లేక ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. పల్లెలో మురుగు నీరు ఏరులైపారుతుంది. గ్రామంలో ఎక్కడ చ
గత ప్రభత్వ హయాంలో గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజలు చెప్పిన సమస్యను వెనువెంటనే తీర్చి చక్కని వాతావరణాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ ఉండేది. ఇప్పడది పూర్తిగా కనుమరుగైన దృశాలను నవాబుపేట �
Mailardevpally | అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని మైలార్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి అన్నారు.