వర్షాకాలంలో గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ కుమార్ అన్నారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రా�
వరద సమస్య నుంచి హైదరాబాద్ మహానగరాన్ని గట్టెక్కించేందుకు ఐఐటీ హైదరాబాద్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందుకుగాను అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన స
పేద ప్రజలకు సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో కల్వరి టెంపుల్ దవాఖానలో శుక్రవారం డయాలసిస్ సెంటర్తో పాటు ఐసీయూ వార్డును కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ సతీశ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు.