దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సబ్బండ వర్ణాలకు సమన్యాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రశంసించారు.
ముషీరాబాద్ : తెలుగు భాషా చైతన్య సమితి-లక్ష్య సాధన ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వైభవం కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక�
శంషాబాద్ రూరల్ : గాయకుడు పన్నెండు మెట్ల కిన్నెర మొగులయ్యకు శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చింతకింది అనీల్గౌడ్ గురువారం ప్రభుత్వ సలహాదారు కేవీ రమాణాచారి చేతుల మీదగా
తెలుగుయూనివర్సిటీ, జూన్ 13. దానం చేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కష్టకాలంలో ప్రజలకు తమకు తోచిన సహాయం చేసి తమలోని దాతృత్వ గుణం చాటుకోవాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర కేవీ రమణాచారి పిలుపునిచ్చారు. రెడ్