ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు సహజ కాన్పు అయ్యేలా చూడాలని, ఇందుకు వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆరోగ్య సిబ్బందికి సూచించ
ఎంజీఎంలో సరైన వైద్యసేవలు అం దుబాటులో లేవని, వైద్య అవసరాలకు తగిన వసతులు లేవని కొన్ని న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఖండించారు.
సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న�