గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తోపాటు మంత్రులందరూ తమ చాంబర్లలో కొలువ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచ�
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప�