దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుదలకు సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు తయారుచేసిన నాసిరకం డీపీఆర్లు, లోపభూయిష్టమైన రోడ్డు డిజైన్లే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిందించారు.
బీఆర్ఎస్ హయాంలో వేగంగా కొనసాగిన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కాంగ్రెస్ రాకతో చతికలపడింది. గతంలో ఏడాదిన్నర కాలంలో 6 ప్రాజెక్టు డీపీఆర్లను సీడబ్ల్యూసీ ఆమోదించడంతోపాటు టీఏసీని కూడా మంజూరు చేసింది. కా
మెట్రో రెండో దశ అష్ట వంకర్లు తిరుగుతున్నది. మొన్న 70 కి.మీ... నిన్న 78 కి.మీ... నేడు 116 కి.మీతో రెండో దశ ప్రాజెక్టుకు అధికారులు డీపీఆర్లను సిద్ధం చేస్తున్నారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న మెట్రో మార్గాలను కాంగ్రె
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొలిక్కి వచ్చింది. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనాతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు.