మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంట జలాశయాలైన గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ల కింద నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసా నదుల తీర ప్రాంతాన్ని పరిరక్షి
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.