తైవాన్ ఓపెన్లో భారత యువ జావెలిన్ త్రోయర్ డీపీ మను పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్త్రో ఈవెంట్లో మను..బరిసెను 81.58మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
మూడేండ్ల తర్వాత స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన టోక్యో ఒలింపిక్స్ ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా.. ఫెడరేషన్ కప్లో సత్తా చాటాడు. బుధవారం రాత్రి కళింగ స్టేడియం వేదికగా జరిగిన జావెలిన్ త్�
Javelin throwers | భారత జావెలిన్ త్రోయర్స్ (Javelin Thowers) చరిత్ర సృష్టించారు. బుడాపెస్ట్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2023లో జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా ముగ్గురు అథ్లెట్లు ఫైనల్లో అడుపెట్టడం ద్వార