కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ దూకుడుతో భారత కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచడంతోపాటు మున్ముందు మరింత పెంపులుంటాయన్న సంకేతాలతో డాలర్ విల�
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతూ రూ.80.05కి చేరుకున్నది. ఈ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం దేశచరిత్రలోనే మొదటిసారి. నోమోర్ సంస్థ అంచనా ప్రకారం.. డిసెంబర్ నాటికి రూపాయి విలువ రూ.82 వరకు దిగజ�
వైరస్ కట్టడికి సీఎం వ్యూహాలు సక్సెస్ ఒకవైపు టీకాలు.. మరోవైపు లాక్డౌన్ ఫలితమిచ్చిన జ్వరసర్వే, వైద్య పరీక్షలు సరిహద్దు జిల్లాల్లో ప్లాన్ పక్కాగా అమలు రాష్ట్రంలో సాధారణం దిశగా పరిస్థితులు అభివృద్ధి �