Unseasonal Rains | శుక్రవారం రాత్రి కురిసిన భారీ వడగలుల వర్షాలతో దౌల్తాబాద్ మండలంలోని గ్రామాల్లో యాసంగిలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట అకాల వర్షానికి ఆవిరైపోయింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలరాలడంతో రైతు�
అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో అదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి కిషన్ వృత్తిరీత్యా ఆర్ఎంపీ వైద్యుడు.