కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇంటిని తనకు కేటాయించినప్పటికీ మరొకరికి ఇచ్చారంటూ ఓ మహిళ ఇంటి లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేసింది.
దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కమిటీ సమావేశం రసాభసగా మారింది. సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది.
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్�
పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు పట్టాలెప్పుడిస్తారని గజ్వేల్ మున్సిపల్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 53,333 దరఖాస్తులు రాగా.. 6
జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, అర్హులను ఎంపిక చేసి జాబితా తయారు చేస్తే.. వాటిలో కంప్యూటర్ ఆపరేటర్, మీసేవా నిర్వాహకుడు కలిసి అక్రమాలకు పా�