పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నది. దీంతో కొన్ని మండలాల్లో ఇండ్లు శిథిల�
దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని, సొంత జాగా ఉన్న వారికి రూ.మూడు లక్షలు అందించేందుకు గృహలక్ష్మి పథకాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నారని పటాన్చెర�
అమలవుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సుమారు రూ.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాప�
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు జిల్లా కేంద్రంలోని వ్యవ
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3,800 ఇండ్లు మంజూరు కాగా, 1079 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా�
నిరుపేదల సొంతింటి కల ను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం పనులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్నాయి.