dope tests : ఇకపై పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు.
Dope Tests: యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు.. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది ఆ ఇద్దరూ డోపింగ్ పరీక్షలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో వారికి నాడా నోటీసులు ఇచ్చింది. ఒకవేళ మూడో�