పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే తలపెట్టిన పోచమ్మ ఎల్లనంపుడు ఉత్సవ కమిటీని సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులంతా �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆర్ అనూష, వీ వైష్ణవి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకుండా పోయాయి. దీంతో నిరుపేదలు నిరాశ చెందుతున్నారు. ఒకరికి ఇందిరమ్మ ఇంటి మంజూరు కాగా వారిని జాబితా నుంచి తొలగించారు. మరో ఇద్దర