దేశీయ ఐటీ సంస్థలకు నూతన కార్మిక చట్టాల సెగ గట్టిగానే తగులుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో టాప్ -6 సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో, టెక్ మహ�
దేశీయ ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్న సంస్థలు ..తాజా ఉద్యోగ నియామకాలకు బ్రేక్వేశాయి. ప్రస్తుత ఆర్థ
కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. �
దేశీయ ఐటీ రంగానికి నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. గత కొన్నేండ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశీయ ఐటీ రంగ సంస్థలకు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్కు పరిమితంకానున్నదని సర్వే వెల్లడించ