దేశీయ ఆటో రంగ సంస్థలకు గత ఏడాది పెద్ద ఎత్తునే కలిసొచ్చింది. 2025లో ప్యాసింజర్ వెహికిల్ హోల్సేల్స్ 45.5 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడం లాభించిందని, దాదాపు 6 శాతం వృద్ధిని చూశా�
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ బుధవారం తమ పాపులర్ మాడల్ వాగనార్ కారును స్వివెల్ సీటుతో పరిచయం చేసింది. రోజువారీ ప్రయాణంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఓ ప్రకటనలో స�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 16 శాతం ఎగిసి రూ.3,727 కోట్లుగా ఉన్నది. మునుపు రూ.3,207 కోట్లేనని సంస్థ ప్రకటించింది
దేశీయ ఆటో రంగానికి పండుగ కళ వచ్చింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో ఆయా కంపెనీల వాహనాలు గత నెల భారీగా అమ్ముడైపోయాయి. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,91,472గ�