తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్ల�
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి�
తిరుమల : గుండెపోటుతో మరణించిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు రేపు (మంగళవారం) తిరుపతిలోని గోవిందధామంలో నిర్వహించనున్నారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గ�
అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్ర