ఎంజీఎంలో దారుణం జరిగింది. మృతశిశువును వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన అందరినీ కలచివేసింది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే అత్యవసర విభాగం వద్ద శుక్రవారం సా యంత్రం గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లగా కు
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ దాడులు చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కరిచేస్తున్నాయి. పిల్లలనైతే మరీ వెంటాడుతున్నాయి. గురువారం ఎల్లారెడ్డిపేటో ఇంట�
ఆసిఫాబాద్ పట్టణంలోని సాయినగర్, రాజంపేట ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై దాడి చేసింది. ఆరు బయట ఆడుకుం టుండగా ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.