పెద్దపల్లి ప్రాంతవాసులు జిల్లా కావాలని అడగకున్నా.. పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్న రామగుండం, మంథనిని కలిపి ముందుచూపుతో 2017లో పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీగా �
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతున్నది. ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించకముందు ఉన్న లాభాలను మూడేండ్ల సగట
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.54 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.