ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని డీజేఎఫ్టీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో సోమవారం డెస్క్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్ట
అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచి అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర�
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన వి ధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకూ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర�