Sanath Jayasuriya : శ్రీలంకలో 'దిత్వా తుఫాన్' (Ditwah Cyclone)సృష్టించిన విలయం, విధ్వంసం మాటలకందనిది. ఈ విపత్కర పరిస్థితితో ఆర్ధిక సంక్షోభంలో పడిన పొరుగు దేశానికి భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత ప్రభుత్వం చేసిన సాయాన్ని మరు�
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను రాబోయే 24గంటల్లో బలహీనపడి వాయుగుండంగా మారునున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
దిత్వా తుఫాను ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింద�
Ditwa cyclone | దిత్వా తుఫాను (Ditwa cyclone) ప్రభావంతో తమిళనాడు తీరం (Tamil Nadu coast) లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.