రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థంగా �
నేరేడ్మెట్లోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ఆవరణలో మేడ్చల్- మల్కాజిగిరి కోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరేడ్మెట్లోని హైదరాబాద్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (డైట్)లోని ఐదు ఎకరా�
వివిధ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్ (144), కాపీయిస్ట్ (84), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (91) పోస్టుల భర్తీకి హైకోర్టు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 319 పోస్టుల భర్తీకి జూన్ 15లోపు ఆన్లైన్లో దరఖా�
District courts | తెలంగాణ న్యాయ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కానున్నది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఒకేసారి 23 డిస్ట్రిక్ట్ కోర్టులు (District courts) ప్రారంభం కానున్నాయి. గురువారం హైకోర్టు ఆవరణలో జరుగనున్న �