తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని పటేల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాట్లను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, పోతీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, సుడా చైర్మన్ బ
పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. క�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలున్న పేదలకు వరంలా మారాయని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల�
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత�