కులవృత్తులకు జీవం పోయాలి.. గొల్లకురుమల జీవితాలు మా రాలి.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి సొంత ఊరిలోనే ఆర్థికంగా ఎదగాలి.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అన్న సంకల్పంతో కేసీఆర్ ప్ర�
గొల్ల కుర్మలకు జీవనాధారమైన ‘గొర్రెల పంపిణీ’ ప్రశ్నార్థకంగా మారింది. రెండో విడుత కోసం 562 మంది డీడీలు కట్టి కోటి ఆశలతో ఎదురుచూస్తుండగా, డబ్బులు తిరిగి ఇ స్తారా.. లేక గొర్రెలు అందిస్తారా అన్నదానిపై స్పష్టత ఇ�
గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడత పకడ్బందీగా అమలు చేయడంతోఎంతో మంది కి లబ్ధి చేకూరింది. రెండో విడతలో మరికొం త మందికి పంప�
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�