గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడత పకడ్బందీగా అమలు చేయడంతోఎంతో మంది కి లబ్ధి చేకూరింది. రెండో విడతలో మరికొం త మందికి పంప�
సమైక్య పాలనలో చితికిపోయిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్పూర్వవైభవం తీసుకొచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ, మత్స్య, కుమ్మరి, గొల్లకుర్మ.. ఇలా అన్ని కులాలకు దండిగా చేయూతనిచ్చి ఆత్మగౌరవ జీవనానికి బాటలు వేశారు. అదే కోవ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గొర్రెల పంపిణీ పథకం’ గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై యూనిట్లు అందిస్తుండగా, వారి భవిష్యత్కు భరోసాదొరుకుతు�
గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్పల్లి గ్రామాలకు చెందిన 18 మందికి
ప్రజారోగ్యంతోపాటు జీవాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్గా వచ్చే వ్యాధులను గుర్తించి ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన జీవాలకు నట్టల నివారణ మందు పం